Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాలు

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (13:07 IST)
Indian Air Force
ఐఏఎఫ్‌కి చెందిన సుఖోయ్‌-30, మిరాజ్‌-2000 జెట్‌లు మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. 
 
ఇందుకోసం వైమానిక దళానికి చెందిన అధికారులు సహకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు ఆకాశంలో ఎగురుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భారత వైమానిక దళానికి చెందిన ఈ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుఖోయ్-30, మిరాజ్-2000 శనివారం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
 
మోరెనా అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్వారియా మాట్లాడుతూ, విమానంతో పాటు అందులో ఉన్న వ్యక్తుల సంఖ్య గురించి నిర్ధారించడానికి వైమానిక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments