Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నట్టుండి రైలు ముందు దూకాడు.. దారుణంగా చనిపోయాడు..

Webdunia
శనివారం, 20 జులై 2019 (14:58 IST)
రైలు కోసం వేచి చూసిన ఓ యువకుడు.. ఉన్నట్టుండి రైలు ముందు నిలబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్ ఫామ్‌లో ఆకాష్ అనే యువకుడు తన తండ్రితో పాటు రైలు కోసం వేచి చూస్తున్నాడు. 
 
ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్‌లోకి ఆగేందుకు రైలు వస్తుండగా ఉన్నట్టుండి ఆకాష్ రైలు ముందుకు దూకాడు. ఈ ఘటనలో రైలు పట్టాలపై పడిన ఆకాష్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. కంటిరెప్ప పాటు సమయంలో జరగాల్సినదంతా జరిగిపోయింది. రైలు ముందు నిలబడిన ఆ యువకుడు రైలు చక్రాల కింద నలిగి మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆకాష్ కొద్ది రోజుల పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడని, ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడని.. ఆతని తండ్రి చెప్పాడు. ఇకపోతే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments