Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:11 IST)
కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, ఆరోగ్యపురంకు చెందిన కెబిన్ రాజ్, సరణ్య దంపతులకు నాలుగేళ్ల రైనా అనే కుమారుడు వున్నాడు. శరణ్య అదే ప్రాంతానికి చెందిన ఆంటోనీ సామి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. 
 
ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆంటోనీ సామి శరణ్యతో వాగ్వివాదానికి దిగాడు. శరణ్య కూడా డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి బయట ఆడుకుంటున్న శరణ్య కుమారుడిని ఆంటోనీ సామి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రైనా మృతదేహమే కనిపించింది. దీంతో ఆంటోనీ సామిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ చేసిన ఆంటోనీనే ఆ బాలుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments