Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో విషాదం.. పడవ ప్రమాదంలో 40 మంది గల్లంతు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (10:12 IST)
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో విషాదం నెలకొంది. జనాలతో వెళ్తున్న రెండు పడలు ఇంద్రావతి నదిలో బోల్తా పడ్డాయి.. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు అయ్యారు..ప్రమాదం నుంచి 13 మందిని స్థానికులు రక్షించారు.

వీరందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు..చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు..అయితే గల్లంతు అయినా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..గల్లంతు అయినా వారు సిరోంచ తాలూక సోమనపల్లి వాసులుగా గుర్తించారు.
 
అయితే సామర్థ్యానికి మించి పడవలో జనాలు ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు..ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
బస్సుబోల్తా.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలో బస్సుబోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం ఉదయం విసర్వాడీ సమీపంలోని కొండైబారి ఘాట్‌ సమీపంలోని లోయలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 31 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

మల్కాపూర్‌ నుండి సూరత్‌ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ఘటనలో బస్స డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments