Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 నగరాల్లో 5జీ సేవలు.. గుజరాత్‌లో మాత్రం 33 నగరాలకు..?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (22:54 IST)
భారతదేశంలోని 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ముఖ్యంగా గుజరాత్‌లో 33 నగరాలకు 5జీ సేవలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్ర నుండి 3 నగరాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుండి 2 నగరాలు ఉన్నాయి. 
 
అలాగే, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అస్సాం, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్క నగరంలో 5Gసేవలు ప్రారంభం అయ్యాయి.
 
అక్టోబర్ 1న భారతదేశంలో 5Gసేవలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నాటికి, 14 రాష్ట్రాలు/యూటీలలోని 50 నగరాల్లో 5Gసేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో త్వరలో 5జీ సర్వీస్ అందుబాటులోకి రానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments