Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:00 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పెడదారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపురలోని తబారియా ప్రాంతానికి చెందిన ఏడుగురు బాలురు సమీపంలో నివసించే మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచారు.
 
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంతా 10-12 ఏళ్ల బాలురే కావడం గమనార్హం. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments