Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల పసికందును బలి తీసుకున్న కరోనా

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (19:27 IST)
కరోనా మహమ్మారి తొమ్మిది నెలల పసికందును బలి తీసుకుంది. ఈ విషాధ ఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటుచేసుకుంది. శ‌శాంక్ శేఖ‌ర్‌(26), ఆయ‌న భార్య ఇద్ద‌రూ అంధులే. 
 
అయితే వీరికి తొమ్మిది నెల‌ల ప‌సి బాలుడు ఉన్నాడు. 18 రోజుల క్రితం త‌ల్లికి క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్ బిడ్డ‌కు కూడా వ్యాపించింది. దీంతో ఇద్ద‌రిని గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ ప‌సిపాప చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం క‌న్నుమూశాడు. 
 
తండ్రి శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. కొడుకు మ‌ర‌ణించాడ‌న్న వార్త శేఖ‌ర్‌కు తెలియ‌దు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు క‌రోనాతో పోరాడుతున్నారు. ప‌సిపాప అంత్య‌క్రియ‌ల‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ సింగ్ నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments