Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లాసంగా వున్నందుకు రూ.500 అడిగిన మహిళ.. చేతిలో వున్నదేమో రూ.60?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:55 IST)
ఆ మహిళతో పడకసుఖం పంచుకున్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. అయితే ఆ మహిళ అతడి వద్ద రూ.500లు అడిగింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన ఆ వ్యక్తి రాళ్లతోనే మహిళను కొట్టి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం సౌత్ రైల్వే కాలనీకి చెందిన ఓ భవనంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఎవరో ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద జరిపిన విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన మహిళతో ఉల్లాసంగా గడిపానని.. ఆమె భిక్షురాలని చెప్పాడు. 
 
కానీ సదరు మహిళ ఉల్లాసంగా ఉన్నందుకు ఐదు వందల రూపాయలు అడిగిందని.. తన వద్ద 50 రూపాయలు మాత్రమే వుందని చెప్పినా పట్టించుకోకుండా గొడవకు దిగిందని చెప్పాడు. చివరికి ఆవేశంలో ఆమె రాళ్లతో కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments