Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:56 IST)
తమను కట్టుకున్న భార్యలతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారని అందువల్ల తమకు రక్షణ కల్పించేలా గృహహింస చట్టంలో మార్పులు చేయాలని భార్యా బాధితుల సంఘం (భర్తలు) కోరుతున్నారు. గృహ హింస చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమ భార్యలు, అత్తింటివారు వేధిస్తున్నారంటూ వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల గృహ హింస చట్టంలో తక్షణం మార్పులు చేయాలని వారు కోరారు. 
 
ఈ మేరకు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం కర్నాటక రాజధాని బెంగుళూరులో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్  చేశారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
 
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments