Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషనులో ప్రేయసీప్రియులు... అకస్మాత్తుగా కొబ్బరి బొండా కత్తితో ప్రేయిసిపై దాడి...

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (21:42 IST)
చెన్నై మహానగరంలోని చేత్‌పేట్ రైల్వే స్టేషనులో దారుణం జరిగింది. అప్పటివరకూ ఇద్దరూ ఒకే బెంచిపై కూర్చుని ఊసులాడుకుంటూ ఒక్కసారిగా గొడవపడ్డారు. వెంటనే ఆగ్రహంతో ప్రియుడు తన వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండా కత్తితో ప్రేయసిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి కేకలు వేస్తూ ఫ్లాట్‌ఫాంపైన కుప్పకూలింది. ఆమెని హుటాహుటిని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
 
ఈ హఠత్పరిణామాన్ని గమనించిన తోటి స్టేషనులో వున్న ప్రయాణికులు దాడి చేస్తున్న యువకుడిని పట్టుకుని చితక బాదారు. ఇంతలో అటుగా రైలు వస్తుంటే ఆత్మహత్య చేసుకునేందుకు అతడు ప్రయత్నించగా దేహశుద్ధి చేసినవారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలంలో వున్న కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments