Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచాలంటూ మేనేజర్‌ వద్దకు వెళ్తే..

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:14 IST)
జీతం పెంచాలంటూ మేనేజర్ వద్దకు వెళ్లిన యువతిపై లైంగిక వేధింపుల ఘటన హర్యానా రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో 30 ఏళ్ల మహిళ పని చేస్తుండగా, ఆమె జీతం గురించి మాట్లాడేందుకు మేనేజర్ ఆమెను పిలిచాడు. 
 
ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన మేనేజర్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు తనపై మహిళ ఫిర్యాదు చేస్తే వీడియోను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం