Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీని కలిసిన ధోవల్.. తదుపరి ప్లాన్‌పై గో హెడ్ అన్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సోమవారం కలిశారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్‌పై ఫిదాయీల దాడి, ఆపై ఈ ఉదయం పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు,

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సోమవారం కలిశారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్‌పై ఫిదాయీల దాడి, ఆపై ఈ ఉదయం పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు, సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తెగబడిన పాకిస్థాన్ సైన్యం... తదితర విషయాలను వివరించే నిమిత్తం ఆయనతో సమావేశమయ్యారు. 
 
ఆయన నుంచి వివరాలన్నీ విన్న ప్రధాని, ఎటువంటి చొరబాటు, ఉగ్రదాడి, సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు వంటి ఘటనలను తేలికగా తీసుకోవద్దని, గట్టిగా స్పందించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. బారాముల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ, ఉగ్రవాదులు ప్రాణాలతో పారిపోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేయాలని, లేకుంటే ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాలని సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments