Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి అంత అహంకారం పనికిరాదు : అకాలీదళ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్త

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేయగా, దానికి ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇలా మద్దతు ప్రకటించిన పార్టీల్లో అకాలీదళ్ ఒకటి. 
 
ఈ సందర్భంగా ఎంపీ నరేశ్ గుజ్రాల్ మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న తెలుగుదేశం అసంతృప్తి సహేతుకమైనదే. ఏపీ ఏర్పడినపుడు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్ వేదికపైనే వాగ్దానం చేశారు. దాన్ని అమలు చేయకపోవడం సరైనది కాదన్నారు. 
 
ముఖ్యంగా, బీజేపీ సంకీర్ణధర్మాన్ని పాటించాలి. వాజపేయి నుంచి బీజేపీ సంకీర్ణ ధర్మాన్ని నేర్చుకోవాలి. మిత్రపక్షాలతో వారు సరిగా వ్యవహరించడం లేదు. వ్యక్తి గురించి కాక మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అకాలీదళ్ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments