Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (10:53 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వీరందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ సంచలన తీర్పునిచ్చారు. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ ఈ కేసును కూడా న్యాయమూర్తి కొట్టివేశారు. 
 
గురువారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టుతో పాటు.. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు.. టెలికాం మాజీ మంత్రి ఏ.రాజాలు తీహార్ జైలులో కొద్దిరోజులు జైలుశిక్ష కూడా అనుభవించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments