Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలువైన అంశాల జాబితాలో బార్బర్‌కు అగ్రస్థానం : ఆనంద్ మహీంద్రా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (20:14 IST)
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దేశ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన దేశంలో ఎక్కడైనా హృదయాన్ని కలిగించే సంఘటన జరిగితే దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలాగే, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఇపుడు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ సేవల్లో విలువైనవి ఏవి అనే అంశంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. మనం సుఖంగా జీవించడానికి అవసరమైన నిత్యావసర అంశాలు చాలా తక్కువ అని ఈ లాక్‌డౌన్ మనకు తెలియజెప్పిందని పేర్కొన్నారు. "ఈ సందర్భంగా విలువైన అంశాల జాబితాలో నేను నా క్షురకుడికి తిరుగులేని అగ్రస్థానం ఇస్తాను. ఎందుకంటే, లాక్‌డౌన్ కారణంగా నా జుత్తును నేనే ఎలా కత్తిరించుకోవాలి అనే అంశం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలావరకు ఈ విద్యను నేర్చుకున్నాననే భావిస్తున్నాను" అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments