Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాదులు హతం

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:10 IST)
పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు హతం చేశారు. తద్వారా పాక్షింగానైనా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల కాశ్మీర్‌ రహదారిలో పుల్వామాలో 42 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. ఫింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఇద్దరినీ మట్టుబెట్టింది. 
 
వీరిలో ఒకరు జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీ కాగా, మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందడం శోచనీయం. జవాన్లపై దాడి తర్వాత ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉండటాన్ని సైనికులు గమనించారు. అదను చూసి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments