Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. 75వేల మందికి ఉద్యోగాలు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:38 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్. గత ఏడాది అక్టోబర్ లో ధన్ తేరస్ సందర్భంగా మోదీ ఈ డ్రైవ్ ను ప్రారంభించారు. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం దీని లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో రోజ్ గార్ మేళా మొదటి విడతలో 75వేల మందికి ఉద్యోగాలు లభించాయి. 
 
ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం దాదాపు 71వేల అపాయింట్మెంట్  లెటర్ లను శుక్రవారం మోదీ వర్చువల్ గా అందజేయనున్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన దాదాపు 71వేల అపాయింట్మెంట్ లెటర్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments