Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ జన్మభూమి ఆలయంలో 28 లక్షల దీపాలు

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (11:34 IST)
Diwali
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ సంవత్సరం తన ఎనిమిదవ దీపోత్సవాన్ని అయోధ్యలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. కొత్తగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ దీపావళికి సరయూ నది ఒడ్డున 28లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే ప్రత్యేక పర్యావరణ అనుకూలమైన దీపాలతో రామాలయం ప్రకాశిస్తాయి. 
 
పర్యావరణ పరిరక్షణ కూడా ఈ దీపోత్సవ్‌కు కీలకమైన అంశం అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక పుష్పాలంకరణతో రామమందిరాన్ని అలంకరిస్తారు.
 
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆలయాన్ని 'భవన్ దర్శనం' కోసం అక్టోబర్ 29 నుండి నవంబర్ 1 వరకు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments