Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుదెరువు కోసం వచ్చిన మహిళపై హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యాచారం

బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (10:37 IST)
బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన మహిళ(35) భర్తతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు.
 
ఈ క్రమంలో తాగుబోతు భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నెలరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా హెడ్‌ కానిస్టేబుల్‌ జి.పాల్‌కు ఆమెతో పరిచయం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకున్న అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్‌పై కేసు నమోదు చేసి రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments