Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వచ్చిన మహిళ శీలాన్ని దోచుకున్న దొంగ

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (08:48 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అత్యాచారానికి గురైంది. ఆ మహిళ ఇంట్లో చోరీకి వచ్చిన ఓ దొంగ.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు, కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఇది రోజువారి వృత్తి. కానీ రాత్రివేళలో మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసే ఓ మహిళ (33) ఒంటరిగా ఇంట్లో ఉంది. దీన్ని గమనించిన దేవరాజ్... ఆ మహిళ ఇంట్లోకి చోరీకని వచ్చి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోవున్న విలువైన వస్తువులను కూడా దోచుకుని పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీఫుటేజీల ఆధారంగా నిందితుడని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments