Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?

సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:05 IST)
సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం నరేశ్ పాల్ వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు.
 
మరో సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటాడు. అంతే దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరుపాటు వల్ల అతడి శరీలం ఛిద్రమైంది. పట్టాలు దాటుతుండగా యువకుడి రైలు ఢీకొంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికుమార్తె షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments