Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామనవమి అల్లర్లు .. బీహార్‌లో కేంద్ర మంత్రి కుమారుడు అరెస్టు

శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శాశ్వత్‌ను బీహార్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో విభేదాలు తారస

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:12 IST)
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శాశ్వత్‌ను బీహార్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి 
 
గత 17వ తేదీన భగల్‌పూర్‌లో అరిజిత్ శాశ్వత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి ఊరేగింపులో ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు అరిజిత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శనివారం అర్థరాత్రి అరిజిత్‌ను పట్నాలో అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments