Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఉద్యోగం ఇప్పిస్తామని క్లినిక్ ముసుగులో?

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (12:13 IST)
ఉద్యోగం ఇస్తానని నమ్మించి మోసం చేసి అమ్మాయిలను వ్యభిచార గృహంలోకి లాగేస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 
 
క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. భోపాల్ నగరంలోని బర్కాహేది ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి.. అదే అదనుగా పెద్దమొత్తంలో ఫీజు చెల్లించాలని ఈ ముఠా చెప్పింది. తాను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని, అంత డబ్బు ఇవ్వలేనని మాయ చెప్పింది. అయితే తమకు తెలిసిన ఓ డేటింగ్ సంస్థ ఉందని, దానిద్వారా ఓ అబ్బాయితో కొద్దిరోజులు డేటింగ్ చేస్తే పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని, దానితో ఫీజు కట్టేయొచ్చని వారు చెప్పారు.
 
అయితే కొద్దీ రోజులు బాగానే ఉన్న ముఠాపై అనుమానం రావడంతో మాయ అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్లాన్ ప్రకారం ఆ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం