Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:47 IST)
బీహార్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె ఐదేళ్ళ కుమారుడుతో పాటు కట్టేసి ఆమెను నదిలో విసిరిపారేశారు. బాధితురాలు అరుపులతో అప్రమత్తమైన స్థానికులు, ఆమెను ఎలాగోలా రక్షించినా బాబు ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ దారుణం బక్సర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్‌కు చెందిన ఓ వివాహితి ... తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళుతుండగా కొందరు దండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
అయితే, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు ఇద్దరినీ కట్టేసి నదిలో తోసేశారు. బాబు మృతదేహం లభ్యమైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments