Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:52 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ గార్డును చంపేసి ఏటీఎం కేంద్రంలోని సొమ్మును దోచుకున్నారు. ఈ ఘటన పట్టపగలు జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. 
 
మీర్జాపూర్‌, కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యానులో వచ్చారు. వారు కిందికి దిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. 
 
హెల్మెట్లు ధరించి అప్పటిదాకా ఆ చుట్టుపక్కల తచ్చాడిన నలుగురు దుండగులు అమాంతం వారి మీద దాడి చేశారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపారు. మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదు ఉన్న పెట్టెను హస్తగతం చేసుకున్నాడు. ఈ ముఠా రెండు బైకులపై పరారైంది. ఈ దోపిడీ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments