Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి చంపి.. గుండెకాయను తీసి మిరియాల పొడి చట్నీతో కలుపుకుని తినేశాడు..

మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:52 IST)
మందుకు బానిసైన ఓ యువకుడు రాక్షసుడిలా, క్రూర మృగంలా మారాడు. తాగిన మైకంలో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కన్నతల్లి గుండెను తిన్నాడు. ఈ ఘటన కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. యేలవ(65) అనే వృద్ధురాలు తన కొడుకు సునీల్ (27)తో కలిసి ఉంటుంది. సునీల్ సోమవారం పీకల దాకా తాగొచ్చాడు. పొరిగింటి వారిని ఆకలేస్తుందని అన్నం పెట్టమన్నాడు.
 
వారు లేదని చెప్పడంతో ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో తల్లి యేలవను చితకబాది చంపేశాడు. అన్నం పెట్టలేదనే కోపంతో ఆమెను దారుణంగా చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను వేరు చేసి మిరియాల పొడి, చట్నీతో కలుపుకుని తినేశాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సునీల్‌ అరెస్టయ్యాడు. సునీల్ భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments