Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో పార్టీ నేతలకు షాకిస్తున్న బీజేపీ హైకమాండ్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (10:23 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైవున్నాయి. అయితే, కేంద్రంతో పాటు కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు తేరుకోలేని షాకిస్తుంది. ఇది కర్నాటక నేతల్లో చిచ్చు రేపుతున్నాయి. 70 యేళ్లు దాటితే, గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగా ఉండే వారికి టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నాయి. ఈ విషయాన్ని కొందరు పార్టీ సీనియర్ నేతలకు చేరవేశారు కూడా. ఇపుడు ఇది సీనియర్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
 
పార్టీ తీసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ఈశ్వరప్ప (74) రాజకీయాల గురించి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. అంతేకాకుండా, ఈ దఫా తనకు టిక్కెట్ ఇవ్వొద్దని ఆయన బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. మరో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (67) కూడా ఈ విషయమై తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, అందుకు తాను నిరాకరించానని తెలిపారు. 
 
తానికంగా పదేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పైగా, పోటీ చేసిన ప్రతిసారీ కనీసం 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్నట్టు ఈయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పైగా, సీఎంగా పనిచేసిన తనలాంటి సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments