Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి.. ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:24 IST)
భారతీయ జనతా పార్టీ పురోగతిలో ఎందరివో, ఎన్నో త్యాగాలు దాగివున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి ఓ మాతృక అని చెప్పారు. 
 
కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ నేడు 303 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్ఆర్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా అవతరించింది. అప్పటి నుంచి అంచలంచెలుగు ఎదుగుతూ ఇపుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments