Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు చెప్పు దెబ్బ: ఆన్‌లైన్‌లో జత చెప్పులు ఆర్డర్ చేసిన బీజేపీ నేత..

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ప్రవర్తించింది. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాకిస్థాన్ తీసుకోవడంపై సర్వత్రా విమర

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (16:35 IST)
భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ప్రవర్తించింది. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాకిస్థాన్ తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..  పాక్ ప్రవర్తనకు షాక్ ఇచ్చే దిశగా బీజేపీ నేత ''చెప్పు దెబ్బ''లాంటి నిరసన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబారికి చెప్పులు పంపాలని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత తేజీంగర్ కొత్త నిరసనకు తెరలేపారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ చిరునామాతో ఆన్‌లైన్‌లో ఒక జత చెప్పులు కొనుగోలుకు ఆయన ఆర్డర్ పెట్టారు. 
 
ఈ ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను శుక్రవారం ట్వీట్ చేశారు. జాదవ్ భార్య, తల్లి బొట్టు, మంగళసూత్రాలు తొలగింపు పాటు వారి పాదరక్షలను పాక్ తీసుకోవడం దారుణమని, వారికి పాక్ చేసిన అవమానానికి నిరసనగా బీజేపీ కార్యకర్తంతా ఇదే తరహాలో ఆ దేశ రాయబారికి చెప్పులు పంపాలని పిలుపు నిచ్చారు. పాకిస్థాన్ మన చెప్పులు కావాలని కోరుకుంటోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments