Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుపై సామూహిక అత్యాచారం.. అత్తారింటికి వెళ్లిన మరునాడే?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (18:51 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ నవ వధువు పెళ్లైన మరునాడే కామపిశాచులకు బలైపోయింది. ఈ ఘటన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని థానా దేహాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం వివాహం అయిన నవ వధువు కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. కానీ మరుసటి రోజే ఆమె కిడ్నాప్ అయ్యింది. అంతేకాకుండా సామూహిక అత్యాచారానికి గురైంది. థానా దేహాడ్ ప్రాంతానికి చెందిన యువకుడితో.. 17వ తేదీన బాధితురాలికి వివాహం అయ్యింది. అత్తారింటికి వచ్చిన మరుసటి రోజే ఆమె కిడ్నాప్‌కు గురైంది. చివరికి బంధుమిత్రులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం నాడు హాపూర్ లోని ఓ బ్యాంకు శాఖ సమీపంలో నవ వధువు అపస్మారక స్థితిలో కనిపించింది. ఇంటి నుంచి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఏమీ మాట్లాడలేని స్థితిలో వుందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments