Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు చితక్కొడుతున్నారట. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశా

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (17:06 IST)
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు చితక్కొడుతున్నారట. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఇంద్రాణిని తీవ్రంగా గాయపరిచారని.. ఆమె శరీరంపై మరకలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. బుధవారం ఇంద్రాణిని కోర్టులో హాజరు పరచాలని జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, రెండు రోజుల క్రితం ఇదే జైలులో జరిగిన భయంకర ఘటన ఒకటి వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఓ మహిళా ఖైదీపై మహిళా విభాగాధిపతి మనిషా పోకార్కర్ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచింది. మహిళా ఖైదీని తీవ్రంగా వేధించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ ఆరుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం