Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఎలా కాల్చాడో చూడండి... (Video)

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో

Webdunia
సోమవారం, 31 జులై 2017 (12:31 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో జ‌రిగింది. 
 
హత్యకు గురైన వ్యాపారవేత్త ర‌వింద్ర ప‌ప్పు కొచ్చర్‌గా గుర్తించారు. ప‌ప్పు కొచ‌ర్ మిల్ బ‌య‌ట ఆయ‌న కారులో ఉండ‌గానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపేశాడు. అయితే.. హత్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కొచ‌ర్‌ను హ‌త్య చేసిన వ్య‌క్తి ఫ‌రిద్ కోట్ జిల్లా జైటో టౌన్‌కు చెందిన లోక‌ల్ గ్యాంగ్ మెంబ‌ర్ అయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments