Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలు ప్రారంభంపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (18:06 IST)
కరోనావైరస్ విద్యార్థుల చదువులపై తన ప్రతాపాన్ని చూపింది. దీంతో విద్యార్థుల చదువులు ఇళ్లకే పరిమితమయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి విద్యార్థులు పాఠశాలల్లో బిజిబిజీగా ఉండేవాళ్లు. కాని కరోనా ప్రభావంతో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
 
ఈ నేపధ్యంలో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. పాఠశాలల పునఃప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను సేకరించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని తమకు పంపించాలని కోరింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఏది తమకు అనువుగా ఉన్నదో అడిగి తెలుసుకోమని సూచనలిచ్చింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments