Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఒకే దేశం.. ఒకే మార్కెట్ : మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (18:50 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అన్నంపెట్టే రైతన్నలను ఆదుకునేందుకు వీలుగా ఒకే దేశం - ఒకే మార్కెట్ ఏర్పాటు దిశగా ముందుకు అడుగువేసింది. అంటే, రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఎక్కడ ధర ఉంటే అక్కడ ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినించింది. ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు లభించింది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయి. ధాన్యాలు, పప్పులు, ఆయిల్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగించారు. ఈ విషయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments