Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (18:28 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి ముఖ్య భద్రతాధికారురాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. చంద్రబాబుకి భద్రతకు అదనంగా 12x12 రెండు బృందాలుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. చంద్రబాబుకి భద్రత పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర లోని మహాలక్ష్మి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని పూజాది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments