Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో జంక్ ఫుడ్‌కు చెక్..

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:30 IST)
పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్, ఫాస్ట్‌పుడ్‌లను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్‌లో కొవ్వు శాతం అధికంగా వుంటాయి. దీంతో పిల్లల్లో అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా పొట్ట సంబంధిత రుగ్మతలకు కారణమవుతాయి. 
 
ఇలాంటి ఆహారాన్ని చిన్నారులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పట్లేదు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడేందుకు గాను.. పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మేందుకు నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 
 
పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మడం చేయకుండా.. ఇంకా పాఠశాలకు 50 మీటర్ల దూరంలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ అమ్మే షాపులు వుండకూడదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార భద్రత, నాణ్యత నియంత్రణ విభాగం పాఠశాలలకు సర్క్యులర్స్ పంపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments