Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీ.. మృతి చెందిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (12:53 IST)
బజ్జీలు తినడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అవును  బజ్జీని ఆత్రుతగా తినబోయిన ఓ మహిళ ఆ బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కామరాజర్ నగర్‌లో పద్మావతి, గంగాధర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. 
 
పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments