Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం కేసు

Webdunia
శనివారం, 10 జులై 2021 (10:30 IST)
దేశంలో ఓ ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ కేసు నమోదైంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని పెంచేందుకు ఐపీఎస్ జీపీ సింగ్ ప్ర‌య‌త్నించాడ‌ని, ప్ర‌జానేత‌లు, ప్ర‌భుత్వం ప‌ట్ల కుట్ర ప‌న్నిన‌ట్లు ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 
 
అయితే తొలుత అక్ర‌మాస్తుల కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్ గ‌త వార‌మే స‌స్పెష‌న్‌కు గుర‌య్యాడు. ఏసీబీ, ఎక‌నామిక్ అఫెన్సెస్ వింగ్ చేసిన దాడుల్లో జీపీ సింగ్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న‌ట్లు తేలింది. సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దొరికిన కొన్ని కాగితాల ఆధారంగా అత‌నిపై దేశ‌ద్రోహం కేసు బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments