Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ హోంమంత్రి, సీనియర్ నేత చిదంబరంతో సచిన్ పైలట్ చర్చ

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (14:13 IST)
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సచిన్ పైలట్‌ను శాంతింపజేసి తిరిగి పార్టీలోకి తీసుకోరావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి పి చిదంబరం, సచిన్ పైలట్‌తో ఫోన్ సంభాషణలో మాట్లాడి తిరుగుబాటును మరచిపోవాలని కోరారు.
 
తనకు తన వర్గం వారు అక్రమంగా నోటీసులు ఇచ్చారని నోటీసులకు వ్యతిరేకంగా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సచిన్ పైలట్ చిదంబరంకు ఫోన్ చేసి పలు సలహాలు తీసుకున్నారు. తనను పీసీసీ ఛీఫ్, ఉపముఖ్యమంత్రి పద వుల నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ కమిటీ చిదంబరంతో మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
 
ఇదిలాఉండగా సచిన్ గౌరవంగా పార్టీలోకి రావాలని కాంగ్రెస్ వర్గాలు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments