Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:54 IST)
క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. 
 
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్య పైన బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. 
 
ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్‌కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments