Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (13:02 IST)
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
సోనియా గాంధీకి శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దాంతో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సోనియా ప్రస్తుతం వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
 
కాగా, ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా, ఆ సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గురువారం ఉదయం మరోమారు వైద్య పరీక్షలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments