Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:46 IST)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం రేపుతోంది. ఐఐఎంలో సుమారు 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కరోనా బారిన పడ్డారు.

25 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు సమాచారం. ఐఐఎం నిర్వహించిన పరీక్షల్లో 40 మంది కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వీరిని ఐసోలేషన్‌ ఉన్నారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు.

చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, గత ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుపుతున్నాయని అన్నారు. క్యాంపస్‌లో కొన్ని షరతులు విధించామని చెప్పారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments