Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల్లారా! పారాహుషార్.. కరోనా మరణాలు పురుషుల్లోనే అధికం

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:50 IST)
కరోనా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా?.. కరోనా మరణాలు వారిలోనే అధికంగా వున్నాయా?.. అవుననే అంటున్నాయి వివిధ అధ్యయనాలు. కరోనా కారణంగా మహిళల కంటే 50 నుంచి 80 శాతం ఎక్కువ మరణాలు పురుషుల్లో సంభవిస్తున్నాయి.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువ చనిపోతున్నారు. కరోనా కారణంగా సగటున ప్రతి పదివేల మందిలో 43 మంది పురుషులు, 23 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ పరిణామానికి కొన్ని శాస్త్రీయ అంశాలు దోహదంచేస్తే, నిర్లక్ష్య ధోరణి మరో కారణంగా నిలుస్తోంది. ఈ సమయంలో వైరస్‌ సోకకుండా నివారణ చర్యలను పాటించడమే తక్షణ కర్తవ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments