Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ అవినీతిపరుడా.. రూ.2 కోట్లు లంచం తీసుకున్నాడా? ఆరోపణలు నిగ్గు తేల్చండి.. ఎల్.జి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమ

Webdunia
సోమవారం, 8 మే 2017 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమానుల నుంచి రూ.2 కోట్ల లంచాలు పుచ్చుకున్నారన్నది కపిల్ శర్మ ప్రధాన ఆరోపణ. 
 
దీనిపై కపిల్ శర్మ స్పందిస్తూ ఈ స్కామ్‌కు ప్రత్యేక్ష సాక్షిని తానేని ప్రకటించారు. ఢిల్లీలో మంచినీటి సరఫరా నిమిత్తం ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వేళ, ట్యాంకర్ల యజమానుల నుంచి రూ.2 కోట్లను కేజ్రీవాల్ లంచంగా తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన ప్రకటించారు. 
 
అనంతరం సోమవారం ఉదయం తన వద్ద ఉన్న ఆధారాలను ఏసీబీకి అందించారు. ఆతర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన ఎల్జీ.. ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా ఏసీబీని ఆదేశించారు. దీనిపై విచారణ చేసి, కేవలం ఏడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు పని ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments