Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ప్రవేశించిన ఎక్స్ఈ- గుజరాత్‌లో 67 ఏళ్ల వ్యక్తికి..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (17:47 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకు రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. 
 
యూకేలో తొలిసారి జనవరి 19న ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే.
 
యూకేలో తొలిసారిగా గుర్తించిన ఎక్స్ఈ హైబ్రిడ్ వేరియంట్‌.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మొదటి కేసు ముంబైలో నమోదయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా గుజరాత్‌లో ఎక్స్ఈ నమోదైనట్లు తెలుస్తోంది. 67ఏళ్ల వ్యక్తిని ఈ వైరస్ కబళించినట్లు వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments