Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల కాపరిపై సీఆర్పీఎఫ్ లైంగికదాడి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (15:11 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పొలంలో పశువులు మేపుతున్న ఓ మహిళపై సీఆర్పీఎఫ్ జవాను ఒకడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దుబ్బకోట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ దుబ్బకోట సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో పశువులను మేపుతోంది. అంతలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మహిళను బెదిరించి పొలంలోనే ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు.
 
అతని చెర నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఆ మహిళ... కుటుంబ సభ్యులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుక్మా పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడైన జవాన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ షాలబ్ సిన్హా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం