Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ తీరాన్ని తాకిన బిపర్జోయ్ తుఫాను...

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (08:15 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను బిపర్జోయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్థాన్ దేశంలోని కరాచీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుఫాను బలపడిన బిపోర్జాయ్ తుఫాు పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్థరాత్రి సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
తుఫాను ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలుుల వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిన ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మొహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments