Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 5శాతం పెంపు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:20 IST)
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 49.93 లక్షల మంది ఉద్యోగులకు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), పింఛనుదార్లకు కరువు ఉపశమనాన్ని(డీఆర్‌) మోదీ ప్రభుత్వం 5శాతానికి పెంచుతూ దీపావళి కానుకను ప్రకటించింది.

దీంతో వారి డీఏ 17 శాతానికి చేరినట్లయింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఇది వర్తిస్తుంది. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 5 పెంచడం వల్ల ఖజానాపై ఏటా రూ.15,909 కోట్లు, రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఆర్‌ పెంపు వల్ల రూ.10,606.20 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.

డీఏ ఒకేసారి 5శాతం పెంచడం ఇదే మొదటిసారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments