Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - నెల రోజుల్లో ఆరు రెట్లు పెరుగుదల

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (16:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో ఆరు రెట్లు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన 112గా ఉన్న పాజిటివ్ కేసులు తాజాగా ఈ కేసుల సంఖ్య 841కు చేరింది. అంటే 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆరు రెట్లు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5389కి చేరినట్టు తెలిపింది. 
 
ఈ వైరస్ బారినపడిన వారిలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒకరు, మహారాష్ట్రంలో ఒకరు చనిపోయారని, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పాజిటివ్ కేసుల నమోదు అధికంగా ఉందని తెలిపింది. మరోవైపు, ఈ కేసుల బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments