Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేషన్ అధికారులపై గేదెలతో దాడి చేయించారు.. పోలీసులను రాళ్లతో కొట్టారు..

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పా

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (17:56 IST)
మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పాల వ్యాపారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. పరియత్‌ నది ఒడ్డున ఉన్న ఇమ్లియా గ్రామంలో 20 డెయిరీలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. 
 
అధికారులు డైరీల లోపలికి రానీయకుండా షెడ్‌లో కట్టేసిన 500గేదెలను వారిపైకి వదిలారు. గేదెలన్నీ రోడ్డుపైకి రావడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గేదెలను అదుపుచేయడానికి యత్నించే క్రమంలో పలుమార్లు కాల్పులు జరిపారు. దాంతో వ్యాపారులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు పాల వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments